బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
సర్వేయర్లను నియమించాలి-వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
30 Mar 2016 9:16 AM
హైదరాబాద్) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సర్వేయర్లను నియమించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి దీని మీద ప్రభుత్వానికి విన్నవించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూముల లావాదేవీలకు సంబంధించి చాలా లావాదేవీలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తరపున సర్వేయర్లు లేకపోవటంతో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు సర్వేయర్ల మీద ఆధార పడితే మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి సమాధానం చెప్పారు.