గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
కరువుపై ఏపీ ప్రభుత్వం తప్పుడు నివేదికలు
08 Dec 2018 1:19 PM
హైదరాబాద్: రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు అందజేసిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోకుండా చంద్రబాబు వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరువే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు రూ.100 కోట్లతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు.