వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్పై హత్యాయత్నానికి నిరసగా ర్యాలీ
31 Oct 2018 1:58 PM
– బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి
విజయవాడ: వైయస్ జగన్పై హత్యాయత్నానికి నిరసనగా విజయవాడలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వైయస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని నాయకులు విమర్శించారు. వైయస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణలోనే నిజాలు నిగ్గు తేలుతాయని పార్టీ నేతలు అన్నారు. ర్యాలీలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.