వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చింతమనేని అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు
10 Sep 2018 3:17 PM
పశ్చిమ గోదావరి: టీడీపీ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్పై వైయస్ఆర్సీపీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వైయస్ఆర్సీపీ నాయకులు ఆళ్లనాని, అబ్బాయి చౌదరి మాట్లాడుతూ..దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని, గ్రావెల్ మైనింగ్ ద్వారా రూ.50 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని కలెక్టర్కు వివరించారు. అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్పై విచారణ జరిపించాలని వైయస్ఆర్సీపీ నాయకులు కోరారు.