మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
చంద్రబాబు అబద్ధాలకోరు..
24 Oct 2018 2:34 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి
అనంతపురంః ఫారమ్ పాండ్స్లో పనుల్లో రూ.541 కోట్ల అవినీతి జరిగిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. లక్ష ఇంకుడు గుంతలు తవ్వామంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.. అక్రమాలపై సీబిఐ.విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తానన్నారు.