చంద్రబాబు అబద్ధాలకోరు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
అనంతపురంః ఫారమ్‌ పాండ్స్‌లో పనుల్లో రూ.541 కోట్ల అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి అన్నారు. లక్ష ఇంకుడు గుంతలు తవ్వామంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.. అక్రమాలపై సీబిఐ.విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top