దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రశ్నించే పార్టీ ఏం చేస్తోంది?
14 Nov 2018 12:26 PM
విజయవాడ: ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న జనసేన పార్టీ ఏం చేస్తోందని వైయస్ఆర్సీపీ నాయకుడు పేర్నీ నాని ప్రశ్నించారు. తుందు్రరు బాధితుల సమస్య, రాజధాని రైతుల సమస్యలు, ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారని, ఇంతవరకు ఏం సాధించారని నిలదీశారు. ఏ సమస్యపైనా పవన్ చివరిదాకా పోరాడలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు, రాజకీయాలకు తేడా తెలుసుకోవాలని సూచించారు.