కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
పరిహారంలో రాజకీయాలు చేస్తే సహించం
24 Oct 2018 1:36 PM
శ్రీకాకుళంః కేంద్ర రిపోర్ట్ ప్రకారం తుపాన్ బాధితులకు పరిహారం ఇవ్వాలని వైయస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీల ప్రమేయంతో రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. వైయస్ఆర్సీపీ తుపాను ప్రభావిత ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. కొత్తగా వడ్డీలేని వ్యవసాయ రుణాలు పదేళ్ల కాలం పాటు ఇవ్వాలన్నారు.తుపాను ప్రభావిత ప్రాంత విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి.తుపాను రాజకీయ అంశం కాదు..మానవత్వంతో ఆదుకోవాలని కోరారు.