రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పోలవరం అవినీతీమయం
11 Jun 2018 10:46 AM
రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు అవినీతిమయమైందని, చంద్రబాబు మాయ చేస్తున్నారని ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కొత్త నిర్మాణ సంస్థకు మూడు రెట్లు రేట్లు పెంచి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ముడుపుల కోసం తీసుకున్నారన్నారు. కేంద్రమే పోలవరాన్ని 2019 లోగా నిర్మించాలని ఆయన డిమాండు చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, రైల్వేజోన్ కోసం, ప్రత్యేక హోదా సాధనకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.