రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
నయవంచన పాలనకు చరమగీతం పాడదాం
28 Aug 2018 4:57 PM
ప్రకాశంః చంద్రబాబు నయ వంచన పాలనకు తెరపడబోతుందని వైయస్ఆర్సీపీ నేత ఇక్భాల్ అన్నారు. వైవి సుబ్బారెడ్డి పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు నానాకష్టాలు అనుభవిస్తున్నారని నరకాసుర నారా వారి పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధం ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కేసులయినా మేనేజ్ చేయవచ్చని కాని ప్రజలను మాత్రం మేనేజ్ చేయలేరన్నారు. 150 సీట్లు, 25 ఎంపీలను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ప్రజా సమస్యలు, సంక్షేమం అజెండాగా వైయస్ జగన్ పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు.