మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రసన్న కుమార్రెడ్డి దాతృత్వం
02 Feb 2017 8:02 PM
కోవూరు: వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వికలాంగ మహిళకు ట్రై సైకిల్ అందజేశారు. ఇటీవల మండలంలోని వేగూరు కండ్రిగ ప్రాంతంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన వికలాంగ మహిళ పారి శేషమ్మ ప్రసన్నకుమార్రెడ్డి వద్దకు వెళ్లి తనకు వికలాంగులకు ఉపయోగపడే ట్రై సైకిల్ కావాలని కోరింది. ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామ సర్పంచి దేవేంద్రమ్మ సమక్షంలో శేషమ్మకు ట్రై సైకిల్ను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు