వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీ నాయకుడి మృతి
20 Feb 2017 6:32 PM
అనంతపురం: కూడేరు మండల పరిధిలోని ఇప్పేరుకు చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి (60) సోమవారం వేకువ జామున గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మండల వైయస్ఆర్ సీపీ నాయకులతో కలసి మృతుని కుటుంబాన్ని సందర్శించారు. మృతునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.