నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
అగ్రి గోల్డు బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలి
20 Jan 2018 1:27 PM
విజయవాడ: అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అగ్రి గోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అగ్రి గోల్డు యాజమాన్యం మోసం కారణంగా 176 మంది ఆగ్రిగోల్డు బాధితులు చనిపోయారని, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.