ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
15 Nov 2018 1:18 PM
హైదరాబాద్: చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను ఎందుకు అంత మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2004లో తోటపల్లి రిజర్వాయర్కు చంద్రబాబు మూడు ఇటుకలతో శంకుస్థాపన చేసి వదిలిపెట్టారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం 96 శాతం పనులు పూర్తి చేస్తే..మిగిలిన నాలుగు శాతం పనులు నాలుగున్నరేళ్లు అవుతున్నా పూర్తి చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.