సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం..
24 Oct 2018 11:32 AM
ప్రకాశంః హైకోర్డు తీర్పును అనుసరించి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను జరిపించాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందం అన్నారు. అప్పటి వరుకు పాత సర్పంచులనే కొనసాగించాలన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కేసులను ఎదుర్కొనే దమ్ములేకనే చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.