కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
వైయస్ జగన్ హామీతో ఆక్వా రైతుల్లో సంతోషం
29 May 2018 1:02 PM
పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు ఇచ్చిన హామీతో వారిలో సంతోషం ఉప్పొంగుతోందని పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆక్వా రైతుల కష్టాలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే పూర్తిగా 5 ఏళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్ జగన్ హామీ ఇవ్వడంతో ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంవత్సరం పాటు రూ. 2లకు యూనిట్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వైయస్ జగన్ ఆక్వా రైతులకు అండగా ఉంటానని చెప్పడంతో.. ఇంకా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు వస్తుందోనని రైతులంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పశ్చిమ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.