మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పార్టీ క్రమశిక్షణాసంఘం నియామకం
17 Aug 2016 11:07 AM
హైదరాబాద్: వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశానుసారం పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని నియమించడమైనది. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.