పార్టీ క్రమశిక్షణాసంఘం నియామకం

హైదరాబాద్: వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశానుసారం పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని నియమించడమైనది. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన  తెలిపింది.

Back to Top