మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
స్పీకర్ కు వైఎస్సార్ సీఎల్పీ రెండు లేఖలు
26 Mar 2016 5:05 PM
హైదరాబాద్ః వైఎస్సార్ సీఎల్పీ స్పీకర్ కోడెలకు రెండు లేఖలు రాసింది. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరపాలని స్పీకర్ కు రాసిన ఓ లేఖలో పేర్కొంది. మరో లేఖలో వైఎస్సార్సీపీ సింబల్ పై గెలిచిన వారి పేర్ల జాబితాను లేఖలో పొందుపరిచారు. ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలను పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు అందించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది.