మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రైతు సమస్యలపై వైయస్సార్సీపీ ఆందోళన
27 Apr 2017 4:46 PM
మడకశిర: రైతు సమస్యలపై వైయస్సార్సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వెంటనే రైతు సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి పట్టణంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గంటసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.