మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
విగ్రహ తొలగింపు దుర్మార్గపు చర్య
22 Aug 2016 10:53 AM
వరంగల్: వరంగల్ జిల్లాలోని పరకాల మండల కేంద్రంలో రాత్రికి రాత్రే మహానేత వైయస్ఆర్ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతకుమార్ డిమాండ్ చేశారు. విగ్రహాలను మాయం చేస్తారేమో కానీ, ప్రజల గుండెల్లోంచి వైయస్ఆర్ను ఎవరూ తొలగించలేరని నాడెం స్పష్టం చేశారు.