రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
వైయస్ఆర్ కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
05 Sep 2012 5:13 AM
విజయనగరం, 5 సెప్టెంబర్ 2012 : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో భారీ సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. సీతానగరం మండలం నుంచి 15 మంది మాజీ ఎంపీటీసీలు, 32 మంది సర్పంచ్లు, 43 గ్రామాల నుంచి ఐదు వేల మంది వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి రవిబాబు, వైయస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడఉ పెన్మత్స సాంబశివరాజు, యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ హాజరయ్యారు.