చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
బాబూ జగ్జీవన్ రామ్ కు నివాళి
05 Apr 2016 2:18 PM
హైదరాబాద్: దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ కు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. అణగారిన వర్గాలకు పెట్టని కోటలా నిలిచి, సంక్షేమం కోసం పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరణీయం. అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.