రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు
16 Dec 2015 2:18 PM
హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైనందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో
శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఘనతను దిగ్విజయంగా పూర్తిచేసిన ఇస్రో
శాస్త్రవేత్తల కృషిని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ వాణిజ్య ప్రయోగం ద్వారా దేశానికి
సంపదను అందివ్వడమే కాకుండా అంతరిక్ష సాంకేతిక పరిశోధనలో మరో మైలురాయిని భారత
అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిగమించిందని ఆయన ప్రశంసించారు. శ్రీహరికోట షార్
కేంద్రం నుంచి నింగికి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ-29 రాకెట్ సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి
ప్రవేశపెట్టింది.