రేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
పశ్చిమకు వైయస్ జగన్
12 May 2017 5:14 PM
హైదరాబాద్: వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి భీమవరం వెళ్తారు. ఇటీవల వివాహం జరిగిన గ్రంధి శ్రీనివాస్ కుమారుడిని ఆశీర్వదిస్తారు. అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని వధూవరులని ఆశీర్వధిస్తారు. తిరిగి రాత్రికి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.