కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
పుష్కరఘాట్ కు వైయస్ జగన్
18 Aug 2016 10:41 AM
విజయవాడః కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేడు విజయవాడలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. మరికొద్దిసేపట్లో వైయస్ జగన్ పున్నమిఘాట్ కు చేరుకోనున్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన వైయస్ జగన్ కు పార్టీశ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడలోని కృష్ణమ్మ నదీతీరంలో వైయస్ జగన్ పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం పుష్కరాల్లో మరణించిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారు.