చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
26 Nov 2018 6:46 PM
వైయస్ జగన్ను కలిసిన రెల్లి కులస్తులు..
శ్రీకాకుళంః పాలకొండ నియోజకవర్గం రాజపయరం సమీపంలో రెల్లి కులస్తులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెల్లి కులస్తుల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదన్నారు. కాయకష్టం చేసుకుని బిడ్డల్ని చదివించుకుంటున్నా ఉద్యోగవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కులస్తులపై విచారణ కమిటీ వేయిస్తే రెల్లి కులాలు ఎంత దుర్భర స్థితిలో ఉన్నాయో తెలుస్తుందన్నారు. విద్య,ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. రెల్లి జాతికి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెల్లిలకు లోన్లు, పథకాలు కేవలం రెండు శాతమే మాత్రమే అందుతున్నాయన్నారు. ఎస్సీకార్పొరేషన్ నుంచి విడదీయాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైయస్ జగన్ను కోరినట్లు తెలిపారు.