మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ములాయంసింగ్ తో వైయస్ జగన్ భేటీ
07 Apr 2017 11:04 AM
ఢిల్లీః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బృందం ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ములాయం దృష్టికి తీసుకెళ్లారు. వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలతో లాక్కోవడమే గాకుండా ఏకంగా వారితో రాజీనామా చేయించకుండా చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వైయస్సార్సీపి జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతుంది.