వంశధార నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి

శ్రీకాకుళంః కాసేపట్లో వైయస్ జగన్ వంశధార నిర్వాసితులతో సమావేశమవనున్నారు. ప్రభుత్వ తీరుతో రోడ్డున పడ్డ వంశధార నిర్వాసితులను కలుసుకొని వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించనున్నారు.  నేరుగా వారితోనే మాట్లాడించి ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నారు.

Back to Top