మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సాయంత్రం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గిరిజనులకు పరామర్శ
30 Jun 2017 12:20 PM
తూర్పు గోదావరి: సాయంత్రం 4 గంటలకు విష జ్వరాల బారినపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన ప్రజలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరగప్రరులో సాంఘీక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించిన అనంతరం తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా వైయస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాకు బయల్దేరతారు. విష జ్వరాలు, అంతు చిక్కని వ్యాధులతో మన్యం ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.