రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
'తెలుగు ప్రజలపై అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నా'
10 Dec 2018 5:39 PM
హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇజ్తిమా శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు నగరంలో 'అంతర్జాతీయ ఇజ్తిమా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నాను' అని ట్విటర్లో పేర్కొన్నారు.