బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
మంత్రి నారాయణను పరామర్శించిన వైయస్ జగన్
11 May 2017 12:34 PM
హైదరాబాద్ః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతికి సంతాపం తెలియజేశారు. మంత్రి నారాయణను వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. నిశిత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిశిత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా, నిన్న రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్, అతని స్నేహితుడు రవివర్మ మృతి చెందిన విషయం తెలిసిందే.