కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రైలు ప్రమాద బాధితులకు పరామర్శ
23 Jan 2017 1:57 PM
విజయనగరంః రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరామర్శించారు. పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ప్రమాద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాధితులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిచాలని డాక్టర్లకు సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.