మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మాజీ ఎంపీపీ కుటుంబానికి వైయస్ భాస్కర్రెడ్డి పరామర్శ
05 Apr 2017 5:22 PM
వైయస్ఆర్ జిల్లా(సింహాద్రిపురం): ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన మాజీ ఎంపీపీ మేకల సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను బుధవారం వైయస్ఆర్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ వైయస్ భాస్కర్రెడ్డి పరామర్శించారు. అంకాలమ్మ గూడూరు గ్రామానికి వెళ్లి సుబ్బరాయుడు మృతదేహం వద్ద సంతాప తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. ఆయన వెంట వైయస్ఆర్సీపీ నాయకులు చల్లా మహేశ్వరరెడ్డి, సోమశేఖరరెడ్డి, అశోక్రెడ్డి, చప్పిడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.