రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
యాంజాల్లో వైయస్ఆర్సిపి రక్తదాన శిబిరం
17 Dec 2012 2:20 PM
హైదరాబాద్, 17 డిసెంబర్ 2012: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ వైద్య విభాగం సోమవారంనాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యంజాల్లో వైయస్ఆర్ సిపి వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు శివభరత్రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విజయమ్మ చేతుల మీదుగా పేదలకు చీరల పంపిణీ చేశారు.