రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
బాబు వచ్చాడు జాబులేవి..?
11 Dec 2015 4:02 PM
బలిజపేట: విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామ ప్రజలు పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను నిలదీశారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. బాబు వచ్చినా జాబులు ఎందుకు ఇవ్వడం లేదని గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డగించారు . పెన్షన్లు, రేషన్ కార్డులు, బ్యాంకు రుణాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తున్నారని, అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోవాలంటూ చెప్పడంపై గ్రామస్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.