చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ అక్రమాలను బయటపెడతాం
20 May 2016 12:00 PM
తిరుపతి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు వద్ద అవమానాలే మిగులుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ధమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఉపాధి హామీ నిధుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి, మంత్రులను కలిసి అక్రమాలను బయటపెడతామన్నారు.
To read this article in English: http://bit.ly/1sv9C8d