రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విజయమ్మను కలిసిన చంద్రశేఖర్ బంధువులు
06 Dec 2012 7:19 PM
హైదరాబాద్:
పిల్లలను మందలించారన్న ఆరోపణపై నార్వేలో జైలు శిక్ష అనుభవిస్తున్న టీసీయస్ ఉద్యోగి చంద్రశేఖర్ దంపతులు కుటుంబ సభ్యులు గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను లోటస్ పాండ్ కార్యాలయంలో కలుసుకున్నారు. తమ పార్టీ తరఫున ఈ అంశంపై శ్రద్ధ చూపాల్సిందిగా కేంద్రానికి లేఖ రాస్తామని శ్రీమతి విజయమ్మ వారికి తెలిపారు. వారి కుటుంబానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.