కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
విజయమ్మకు ఖమ్మంలో ఘనస్వాగతం
08 Nov 2012 2:27 PM
వరంగల్ 7
నవంబర్ 2012 : 'నీలం' తుఫాను బాధితుల పరామర్శ కోసం ఖమ్మం చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు విజయమ్మకు గురువారం వేలాది మంది ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయమ్మ ఖమ్మం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. విజయమ్మకు స్వాగతం పలకడం కోసం వచ్చిన జనంతో ఖమ్మం రైల్వేస్టేషన్ జనంతో క్రిక్కిరిసి పోయింది. అక్కడ ప్రజలకు అభివాదం చేసిన విజయమ్మ ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లిన విజయమ్మకు మార్గమధ్యంలో వరంగల్ రైల్వేస్టేషన్ లోనూ ఘనస్వాగతం
లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ
కార్యకర్తలు, అభిమానులు ఆమెకు సాదర స్వాగతం పలికారు.