చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: భూమన
04 Sep 2012 5:18 AM
తిరుపతి : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి(వైఎస్ఆర్ కాంగ్రెస్ ) ధ్వజమెత్తారు. మహానేత గుర్తులు చెరిపేసేందుకు విద్యార్థుల భవిష్యత్తను ఫణంగా పెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్పై పార్టీ గౌరవధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 6,7తేదీలలో చేపట్టే ఫీజు పోరుకు విద్యార్థులు భారీగా తరలి రావాలని పిలుపిచ్చారు. వార్డు బాటలో భాగంగా తిరుపతిలోని వివిధ వార్డులులో భూమన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.