బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
వరద బాధితులకు దుప్పట్లు అందజేత
17 Nov 2012 2:50 PM
కాకినాడ:
కాకినాడ రూరల్ ప్రాంతంలో వర్షాల కారణంగా ముంపునకు గురయిన ప్రాంతాల ప్రజలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సత్యప్రసాద్ ఇందుకు ముందుకొచ్చారు. దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ వరద ప్రాంతాలలో పర్యటన సందర్భంగా బాధితులను ఆదుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. వరదల కారణంగా వందలాదిమంది ఇక్కట్లకు గురయ్యారని సత్యప్రసాద్ తెలిపారు.