వైయస్ఆర్ కాంగ్రెస్‌లో ఎందుకు చేరానంటే..

హైదరాబాద్:

తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్(కాంగ్రెస్) సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. వైయసార్ మరణంతో చింతలపూడి అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలో 26 అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని ఆయన తెలిపారు. వైయస్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని వేధిస్తున్న తీరు తనను కలచివేసిందన్నారు. మహానేతే తనను రాజకీయాల్లోకి తెచ్చారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top