వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ కాంగ్రెస్లో ఎందుకు చేరానంటే..
29 Oct 2012 12:40 PM
హైదరాబాద్:
తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్(కాంగ్రెస్) సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. వైయసార్ మరణంతో చింతలపూడి అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలో 26 అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని ఆయన తెలిపారు. వైయస్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని వేధిస్తున్న తీరు తనను కలచివేసిందన్నారు. మహానేతే తనను రాజకీయాల్లోకి తెచ్చారని పేర్కొన్నారు.