మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు
28 Oct 2012 3:30 PM
శింగనమల
: తెలుగు రైతు
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ తరిమెల శరత్చంద్రారెడ్డి వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతపురం నగరంలో షర్మిల పాదయాత్ర
సందర్భంగా వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఈయన
శింగనమల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుపొందిన కపార్టు మాజీ
రీజనల్ చైర్మన్, దివంగత తరిమెల శేషానందరెడ్డి సోదరుడు. 50 ఏళ్ల రాజకీయ
నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. మహానేత వైయస్తో సన్నిహిత
సంబంధాలుండేవి. ఈయనతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ
ఎంపీపీలు, 19 మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, 22 మంది మాజీ సర్పంచులు కూడా
పార్టీలో చేరనున్నారు.