పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వేరుశెనగ పొలాన్ని పరిశీలించిన షర్మిల
27 Oct 2012 11:20 AM
ధర్మవరం:
మరో ప్రజా ప్రస్థానం పదో రోజు యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. బుడంగపల్లె వద్ద ఆమె వేరుశెనగ పొలాన్ని చూశారు. వైయస్ ఉన్నప్పుడు రాయితీలు కచ్చితంగా అందేవని రైతులు ఆమెకు చెప్పారు. ఈ ప్రభుత్వం రైతును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గొల్లపల్లి క్రాస్ నుంచి యాత్ర ప్రారంభమైంది. జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు పాదయాత్రను ఆరు కిలోమీటర్లు కుదించారు. వసంతపురం క్రాస్ వద్ద షర్మిల రాత్ర బస చేస్తారు.షెడ్యూలు ప్రకారం అంపాపురం క్రాస్ వద్ద బసచేయాల్సి ఉంది.