మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ఆర్సీపీలోకి 1000 మంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు చేరిక
23 Oct 2018 11:57 AM
విశాఖపట్నంః విశాఖ ఏజెన్సీలో వైయస్ఆర్సీపీ ప్రభంజనం సాగుతోంది.పెద్దఎత్తున్న ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలు వైయస్ఆర్సీపీలోకి చేరుతున్నారు.తాజాగా అరకు మండలం కోడిపుంజుల వలసలో మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 1000 మందికిపైగా టీడీపీ,కాంగ్రెస్ కార్యకర్తలు వైయస్ఆర్సీపీలోకి చేరారు. కోడిపుంజువలసలో కావాలి జగన్–రావాలి జగన్ కార్యక్రమంలో దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని రవిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ కోడిపుంజువలసలో కొండ చరియలు విరిగి 19 మంది మృతి చెందినప్పుడు సీఎంగా వైయస్ఆర్ చేసిన సాయం గిరిజనులు మరిచిపోలేరన్నారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు. విశ్వాసంతో ఆదివాసీలు వైయస్ జగన్ వెంట నడుస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కోడిపుంజు వలస గ్రామాన్ని మెరక ప్రాంతంలో పునర్మిర్మాణం చేశారన్నారు. మన రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు.