చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అందరికీ ధన్యవాదాలు: సలామ్ బాబు
05 Aug 2016 7:55 PM
నెల్లూరు)) యువభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన
వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు
సలామ్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం
అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రసన్న శ్రవణ్
కుమార్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున
విద్యార్థులు, యువత తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి విచ్చేసిన
వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమ ఏర్పాట్లలో సహకరించిన నాయకులు,
ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియచేశారు.