వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందాం
02 Feb 2017 8:13 PM
ఖాజీపేట: ఇంగ్లీసు మీడియం మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను మరువద్దని, తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది దస్తగిరిబాబు విద్యార్థులకు సూచించారు. సమరసత సేవాసమితి ఆధ్వర్యంలో వేదాస్పాఠశాలలో సరస్వతీ దేవి పూజాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో చదవడం వ్రాయడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలిని అన్నారు. మమ్మిడాడి సంసృతిని వదలాలని సూచించారు.