జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
తెలంగాణపై బిఎసిలో చర్చిద్దాం: విజయమ్మ
18 Sep 2012 1:49 AM
హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2012: తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యపై అన్ని పార్టీలు కలిసి బీఏసీలో చర్చించి పరిష్కరించవచ్చని అన్నారు. అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేస్తారంటూ అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం లేనందున, ఇప్పటికే ఒకరోజు ముగిసిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై అన్ని పార్టీల సభ్యులూ స్పందించి నిర్ణయం తీసుకుంటే మంచిదని విజయమ్మ సూచించారు.