మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీవి నీచ రాజకీయాలు
13 Feb 2017 6:53 PM
వలేటివారిపాలెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను మహిళా సదస్సుకు పిలిచి ప్రభుత్వమే అవమానపరచడం సిగ్గుచేటని పార్టీ జిల్లా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇరపని అంజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా సాధికారత సమావేశానికి ఆహ్వానించి అవమాన పర్చిన టీడీపీ ప్రభుత్వానికి మహిళలే బుద్ది చెప్పాలన్నారు.నీతి మాలిన రాజకీయాలు చేస్తు రాష్ట్రాన్ని అబివృద్ది పథంలో నడిపిస్తున్నట్లు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రోజాను అవమాన పరిచిన నాయకులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.