సీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారి
తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టడం ఖాయం
26 Oct 2017 4:18 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరగాలంటే ప్రజలకున్న ఏకైక మార్గం వైయస్ జగన్ ఒక్కరేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రెహ్మాన్ అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ముస్లింలను చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ముస్లింలకు ఇంకా మేలు జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 200 కిలోమీటర్ల దూరంలో సమాధి కట్టడం ఖాయమన్నారు.