చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ దాడి
27 Nov 2017 1:18 PM
కర్నూలు: టీడీపీ నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రోగిపోతున్నాయి. ఆర్.కుంతలపాడులో టీడీపీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిఫక్షనేత వైయస్ జగన్ సభకు తరలివస్తున్న కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. డ్రైవర్లను చితకబాదారు. 2 తుఫాన్లను ధ్వంసం చేశారు.