బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సమస్యల పరిష్కారానికి కృషి
18 May 2017 12:16 PM
శ్రీకాళహస్తిః స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే...వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వైయస్ఆర్సీపీ నేత, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటామని ఆయన తెలియజేశారు. ఆ సమయంలో స్థానికులు తమ సమస్యలను వివరిస్తే...సంబందిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామన్నారు. అందరు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఆయన కోరారు.